News

జగన్‌ అక్రమాస్తుల కేసులో ట్రయల్స్‌


జగన్‌ అక్రమాస్తుల కేసుకు సంబంధించి ఇప్పటి వరకు సీబీఐ దాఖలు చేసిన అన్ని చార్జిషీట్లపై ట్రయల్స్‌ వెంటనే ప్రారంభించాలని. జగన్‌ అక్రమాస్తుల కేసులో ట్రయల్స్‌ త్వరగా ప్రారంభించాలని అభ్యర్థిస్తూ కోర్టులో సీబీఐ మెమో దాఖలు చేసింది. ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేలు, ఎంపీలు మంత్రులు. వాళ్లకు సంబంధించిన కేసులు ఉంటే వాటిపై ట్రయల్స్‌ వెంటనే ప్రారంభించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసిందని సీబీఐ పేర్కొంటూ ఆ ఆదేశాల ప్రతిని మెమోతో పాటు జత చేసి సీబీఐ కోర్టుకు అందజేశారు.