News
జగన్పై ప్రత్తిపాటి పుల్లారావు మండిపడ్డారు
ప్రజలను మభ్యపెట్టేందుకే చంద్రబాబుపై బురద జల్లుతున్నారని జగన్పై మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు మండిపడ్డారు. జగన్ నీచరాజకీయాలను మానుకోవాలని హితవు పలికారు. సీఎం కావాలని పగటి కలలు కంటున్నారని, అది సాధ్యం కాదని ప్రత్తిపాటి అన్నారు. ఈనెల 20 తర్వాత భూసేకరణ నోటిఫికేషన్ జారీ చేయనున్నట్లు తెలిపారు. సెప్టెంబర్ 13న కరువు మండలాలను ప్రకటిస్తామని ప్రత్తిపాటి తెలిపారు. తుళ్లూరు మండలంలోని 720 ఎకరాల సేకరణకు మొదటి విడత నోటిఫికేషన్ విడుదల చేసినట్లు ఆయన చెప్పారు.
Related News
-
అమ్మ ఫొటో మాయమైంది
-
నడిరోడ్డుపై కారులో మంటలు...
-
ఎమ్మెల్యేల జీతాలు భారీగా పెంపు!
-
డ్రగ్స్ రాకెట్పై స్పందించిన చార్మీ తండ్రి
-
మాయా రాజీనామా.. భారీ వ్యూహం!
-
సెల్ఫోన్లు లాక్కుని, వీడియోలు డిలీట్ చేసిన పూరీ తమ్ముడు
-
కేటీఆర్పై షబ్బీర్ అలీ ఫైర్
-
కాంగ్రెస్కు భారీ ఎదురుదెబ్బ..బీజేపీలోకి మాజీ సీఎం..
-
జగన్కు మంత్రి సవాల్
-
ఫ్లిప్కార్ట్ మరో భారీ ఆఫర్








