News
జగన్తో హైద్రాబాద్లో ఎంపీల సమావేశం
వైఎస్ జగన్మోహన్రెడ్డితో హైద్రాబాద్లో ఆ పార్టీ ఎంపీల సమావేశం ముగిసింది. సమావేశం అనంతరం ఎంపీ మేకపాటి రాజమోహన్రెడ్డి మాట్లాడుతూ... 21న ప్రారంభమయ్యే పార్లమెంట్ సమావేశాల్లో ఏపీకి ప్రత్యేక హోదా, పోలవరం నిర్మాణం, రైల్వే జోన్, భూ సేకరణ బిల్లుపై పార్టీ అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించడం జరిగిందన్నారు. అలాగే రాజమండ్రి గోదావరి పుష్కరాల్లో జరిగిన తొక్కిసలాట దుర్ఘటన, ఓటుకు నోటు వ్యవహారంపై పార్లమెంట్లో చర్చిస్తామని తెలిపారు. పాలమూరు ప్రాజెక్టుకు వైకాపా వ్యతిరేకమని స్పష్టం చేశారు
Related News
-
అమ్మ ఫొటో మాయమైంది
-
నడిరోడ్డుపై కారులో మంటలు...
-
ఎమ్మెల్యేల జీతాలు భారీగా పెంపు!
-
డ్రగ్స్ రాకెట్పై స్పందించిన చార్మీ తండ్రి
-
మాయా రాజీనామా.. భారీ వ్యూహం!
-
సెల్ఫోన్లు లాక్కుని, వీడియోలు డిలీట్ చేసిన పూరీ తమ్ముడు
-
కేటీఆర్పై షబ్బీర్ అలీ ఫైర్
-
కాంగ్రెస్కు భారీ ఎదురుదెబ్బ..బీజేపీలోకి మాజీ సీఎం..
-
జగన్కు మంత్రి సవాల్
-
ఫ్లిప్కార్ట్ మరో భారీ ఆఫర్








