News
నేడు నిజాంకాలేజీ మైదానంలో ఇఫ్తార్ విందు
ఇవాళ సాయంత్రం నిజాం కళాశాల మైదానంలో ప్రభుత్వం తరపున ఇఫ్తార్ విందు జరగనుంది. ఇఫ్తార్ విందు ఏర్పాట్లను డిప్యూటీ సీఎం మహముద్ అలీ, ఏసీబీ డీజీ ఏకే ఖాన్ పరిశీలించారు. రాత్రి 7 గంటలకు ఇఫ్తార్ విందుకు సీఎం కేసీఆర్ హాజరు కానున్నారు. సుమారు 4 వేల మంది విందుకు హాజరయ్యే అవకాశం ఉంది.
Related News
-
అమ్మ ఫొటో మాయమైంది
-
నడిరోడ్డుపై కారులో మంటలు...
-
ఎమ్మెల్యేల జీతాలు భారీగా పెంపు!
-
డ్రగ్స్ రాకెట్పై స్పందించిన చార్మీ తండ్రి
-
మాయా రాజీనామా.. భారీ వ్యూహం!
-
సెల్ఫోన్లు లాక్కుని, వీడియోలు డిలీట్ చేసిన పూరీ తమ్ముడు
-
కేటీఆర్పై షబ్బీర్ అలీ ఫైర్
-
కాంగ్రెస్కు భారీ ఎదురుదెబ్బ..బీజేపీలోకి మాజీ సీఎం..
-
జగన్కు మంత్రి సవాల్
-
ఫ్లిప్కార్ట్ మరో భారీ ఆఫర్








