News
గాంధీభవన్ లో మాజీ పిసిసిల ఫోటోల తొలగింపు
పార్టీ మారిన పిసిసి అధ్యక్షుల పోటోలను గాంధీభవన్ లో తొలగించారు. ఇటీవల టీఆర్ఎస్ లో చేరిన డి.శ్రీనివాస్, గతంలో పార్టీ మారిన ఎంపీ కే.కేశవరావు, వైసిపిలో చేరిన బొత్స సత్యనారాయణ చిత్రాలను తొలగించారు. గాంధీ భవన్ కు వచ్చిన కాంగ్రెస్ ఎంపీ వి.హన్మంతరావు, పార్టీ సీనియర్ నేత దామోదర్ రెడ్డిలు పొటోలను తొలగించి చెత్తబుట్టలో పాడేశారు. పార్టీ మారిన వారి చిత్రాలు గాంధీభవన్ లో ఉండటం మంచిది కాదని, వారంతా తమ స్వలాభం కోసం పార్టీ మారారని విహెచ్, దామోదర్ రెడ్డి వ్యాఖ్యానించారు.
Related News
-
అమ్మ ఫొటో మాయమైంది
-
నడిరోడ్డుపై కారులో మంటలు...
-
ఎమ్మెల్యేల జీతాలు భారీగా పెంపు!
-
డ్రగ్స్ రాకెట్పై స్పందించిన చార్మీ తండ్రి
-
మాయా రాజీనామా.. భారీ వ్యూహం!
-
సెల్ఫోన్లు లాక్కుని, వీడియోలు డిలీట్ చేసిన పూరీ తమ్ముడు
-
కేటీఆర్పై షబ్బీర్ అలీ ఫైర్
-
కాంగ్రెస్కు భారీ ఎదురుదెబ్బ..బీజేపీలోకి మాజీ సీఎం..
-
జగన్కు మంత్రి సవాల్
-
ఫ్లిప్కార్ట్ మరో భారీ ఆఫర్








