News
హైదరాబాద్పై హక్కులంటే తీవ్ర ప్రతిఘటన : కోదండరాం
సెక్షన్-8ను అడ్డుపెట్టుకుని తెలంగాణపై సీమాంధ్ర నాయకులు పెత్తనం చెలాయించాలని చూస్తే ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోమని ప్రొ.కోదండరాం పేర్కొన్నారు. హైదరాబాద్పై సెక్షన్-8 అమలుపై వస్తున్న వార్తలపై ఆయన స్పందిస్తూ.. సెక్షన్-8 పరిధి చాలా చిన్నది. గవర్నర్ తెలంగాణ ప్రభుత్వ అభిప్రాయాన్ని తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుంది. కేంద్రాన్ని అడ్డుపెట్టుకుని ఏపీ ప్రభుత్వం హైదరాబాద్పై హక్కులంటే తీవ్ర ప్రతిఘటన చర్యలుంటయని ఆయన పేర్కొన్నారు.
Related News
-
అమ్మ ఫొటో మాయమైంది
-
నడిరోడ్డుపై కారులో మంటలు...
-
ఎమ్మెల్యేల జీతాలు భారీగా పెంపు!
-
డ్రగ్స్ రాకెట్పై స్పందించిన చార్మీ తండ్రి
-
మాయా రాజీనామా.. భారీ వ్యూహం!
-
సెల్ఫోన్లు లాక్కుని, వీడియోలు డిలీట్ చేసిన పూరీ తమ్ముడు
-
కేటీఆర్పై షబ్బీర్ అలీ ఫైర్
-
కాంగ్రెస్కు భారీ ఎదురుదెబ్బ..బీజేపీలోకి మాజీ సీఎం..
-
జగన్కు మంత్రి సవాల్
-
ఫ్లిప్కార్ట్ మరో భారీ ఆఫర్








