News
జగన్కు మంత్రి సవాల్
వైసీపీ ప్లీనరీలో 673 సార్లు సీఎంను తిట్టారని మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. పట్టిసీమ ద్వారా కృష్ణాకు గోదావరి జలాలు వచ్చింది నిజమా.. కాదా? అని మంత్రి అన్నారు. దమ్ముంటే జగన్ చర్చకు రావాలని మంత్రి దేవినేని ఉమ సవాల్ విసిరారు. కృష్ణాలో కలిసిన గోదావరి నీటిలోనే జగన్ పుష్కరస్నానం చేశారని దేవినేని గుర్తు చేశారు. నిజాన్ని అంగీకరించడానికి జగన్కు అహం అడ్డొస్తోందని మంత్రి దేవినేని విమర్శించారు. జగన్ అండ్ కో పథకం ప్రకారమే సీఎంపై బురద చల్లుతున్నారని మంత్రి ఆరోపించారు. ఉండవల్లి అరుణ్కుమార్ ఊసరవెల్లి అని.. ఉండవల్లిని అడ్డుపెట్టుకుని జగన్ పోలవరం పనులను అడ్డుకోవాలని చూస్తున్నారని దేవినేని ఉమ ఆరోపించారు.
Related News
-
అమ్మ ఫొటో మాయమైంది
-
నడిరోడ్డుపై కారులో మంటలు...
-
ఎమ్మెల్యేల జీతాలు భారీగా పెంపు!
-
డ్రగ్స్ రాకెట్పై స్పందించిన చార్మీ తండ్రి
-
మాయా రాజీనామా.. భారీ వ్యూహం!
-
సెల్ఫోన్లు లాక్కుని, వీడియోలు డిలీట్ చేసిన పూరీ తమ్ముడు
-
కేటీఆర్పై షబ్బీర్ అలీ ఫైర్
-
కాంగ్రెస్కు భారీ ఎదురుదెబ్బ..బీజేపీలోకి మాజీ సీఎం..
-
జగన్కు మంత్రి సవాల్
-
ఫ్లిప్కార్ట్ మరో భారీ ఆఫర్








