News

సీఎం చంద్రబాబు సీరియస్


ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు టీడీపీ ఎమ్మెల్యేలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రపతి ఎన్నికల్లో ఎమ్మెల్యేలు సమయపాలన పాటించలేదంటూ సీఎం సీరియస్‌ అయ్యారు. క్రమశిక్షణ లేకపోతే ఎలా.? .. రానివారికి ఫోన్‌ చేయాలని టీడీఎల్పీకి ఆదేశించారు. జిల్లాల వారీగా ఎమ్మెల్యేల లెక్క చూసుకోవాలని మంత్రులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. మాక్‌ పోలింగ్‌లో ఎవరైనా పొరబాటు పడితే వారిని మరోసారి లోపలికి పంపిస్తున్నారు సీఎం చంద్రబాబు.