News
జగన్కు దిమ్మతిరిగే షాక్
భూ ఆక్రమణలకు వ్యతిరేకంగా విశాఖలో వైసీపీ చేపట్టిన మహాధర్నాలో వైసీపీ అధినేత జగన్కు పబ్లిక్ షాకిచ్చారు. మహా ధర్నా అనంతరం జరిగిన సభలో భూములు కోల్పోయిన రైతులతో జగన్ మాట్లాడించారు. ఈ సందర్భంగా బాషా అనే వ్యక్తి మాట్లాడుతూ తనకు 2005లో భూ పట్టా కేటాయించారని.. అన్ని డాక్యుమెంట్లు సరిగ్గానే ఉన్నాయని.. కానీ 2008లో అప్పటి కాంగ్రెస్ నేతలు తన భూమిని లాక్కున్నారని చెప్పారు. 2008లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్నారు. దీంతో బాషా చెప్పిన విషయంపై జగన్ ఎలాంటి స్పందనా వ్యక్తం చేయలేదు. బాషా మాత్రమే కాకుండా పలువురు రైతులు కూడా కాంగ్రెస్ హయాంలోనే తమ భూములు లాక్కున్నారని ఫిర్యాదు చేశారు.
Related News
-
అమ్మ ఫొటో మాయమైంది
-
నడిరోడ్డుపై కారులో మంటలు...
-
ఎమ్మెల్యేల జీతాలు భారీగా పెంపు!
-
డ్రగ్స్ రాకెట్పై స్పందించిన చార్మీ తండ్రి
-
మాయా రాజీనామా.. భారీ వ్యూహం!
-
సెల్ఫోన్లు లాక్కుని, వీడియోలు డిలీట్ చేసిన పూరీ తమ్ముడు
-
కేటీఆర్పై షబ్బీర్ అలీ ఫైర్
-
కాంగ్రెస్కు భారీ ఎదురుదెబ్బ..బీజేపీలోకి మాజీ సీఎం..
-
జగన్కు మంత్రి సవాల్
-
ఫ్లిప్కార్ట్ మరో భారీ ఆఫర్








