News
వాళ్లకి మూడు చెరువుల నీళ్లు తాగిస్తాం
తెలంగాణ మంత్రి కేటీఆర్ ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీపై మరోసారి విరుచుకుపడ్డారు. తమ ప్రభుత్వం గురించి మాట్లాడే హక్కు కాంగ్రెస్కు లేదన్నారు. తెలంగాణలో కోటి ఎకరాల భూమికి సాగునీరు అందించి తీరుతామని, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి మూడు చెరువుల నీళ్లు తాగిస్తామని చెప్పారు. ఖమ్మంలో గురువారం జరిగిన జనహిత సభలో కేటీఆర్ ప్రసంగించారు. నిజమైన పేదల పక్షపాతి టీఆర్ఎస్ పార్టీయేనని, సంక్షేమ పథకాల అమల్లో దేశానికి తెలంగాణ ఆదర్శమని చెప్పారు. తెలంగాణలో తెలుగుదేశం పార్టీని ప్రజలు ఎప్పుడో మరిచిపోయారని విమర్శించారు.
Related News
-
అమ్మ ఫొటో మాయమైంది
-
నడిరోడ్డుపై కారులో మంటలు...
-
ఎమ్మెల్యేల జీతాలు భారీగా పెంపు!
-
డ్రగ్స్ రాకెట్పై స్పందించిన చార్మీ తండ్రి
-
మాయా రాజీనామా.. భారీ వ్యూహం!
-
సెల్ఫోన్లు లాక్కుని, వీడియోలు డిలీట్ చేసిన పూరీ తమ్ముడు
-
కేటీఆర్పై షబ్బీర్ అలీ ఫైర్
-
కాంగ్రెస్కు భారీ ఎదురుదెబ్బ..బీజేపీలోకి మాజీ సీఎం..
-
జగన్కు మంత్రి సవాల్
-
ఫ్లిప్కార్ట్ మరో భారీ ఆఫర్








