News
జర్నలిస్ట్లకు హెచ్చరిక
అమెరికాలో జర్నలిస్టులపై కొత్తగా ఎన్నికైన అమెరికా అద్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మండిపడ్డారు. నిజాయితీలేని వ్యక్తులుగా జర్నలిస్టులు వ్యవహరిస్తున్నారని ఆయన విమర్శించారు. తన ప్రమాణ స్వీకరానికి పదిలక్షల మందికి పైగా జనం వస్తే జనం రాలేదన్నట్లు,మీడియాలో ఖాళీ గా ప్రదేశాలను మీడియా చూపించిందని ఆయన విమర్శించారు. గత కొంతకాలంగా మీడియాతో యుద్దం చేస్తున్నానని ట్రంప్ వ్యాఖ్యానించారు. మీడియా వైఖరిలో మార్పు రావాలని, మరోసారి ఇలా చేస్తే బాగోదని ఆయన హెచ్చరించారు.
Related News
-
అమ్మ ఫొటో మాయమైంది
-
నడిరోడ్డుపై కారులో మంటలు...
-
ఎమ్మెల్యేల జీతాలు భారీగా పెంపు!
-
డ్రగ్స్ రాకెట్పై స్పందించిన చార్మీ తండ్రి
-
మాయా రాజీనామా.. భారీ వ్యూహం!
-
సెల్ఫోన్లు లాక్కుని, వీడియోలు డిలీట్ చేసిన పూరీ తమ్ముడు
-
కేటీఆర్పై షబ్బీర్ అలీ ఫైర్
-
కాంగ్రెస్కు భారీ ఎదురుదెబ్బ..బీజేపీలోకి మాజీ సీఎం..
-
జగన్కు మంత్రి సవాల్
-
ఫ్లిప్కార్ట్ మరో భారీ ఆఫర్








