News
బీఎస్పీ అభ్యర్థుల ఖరారు
త్వరలో జరగనున్న ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల కోసం పార్టీలు సమాయత్తమవుతున్నాయి. యూపీలో ప్రధాన పార్టీలలో ఒకటైన బహుజన్ సమాజ్వాది పార్టీ(బీఎస్పీ) అభ్యర్థులను ఖరారు చేసినట్లు పార్టీ అధినేత మాయావతి స్పష్టం చేశారు. మొత్తం 403 స్థానాలు ఉన్న యూపీలో అన్ని స్థానాలకు పోటీచేయడానికి పార్టీ తరపున అభ్యర్థులను సిద్ధం చేసినట్లు ఓ ప్రకటనలో తెలిపారు. అందులో ఎస్సీ-87, మైనార్టీ-97, ఓబీసీ-106, ఓసీ -113 వారీగా అభ్యర్థులను కేటాయించినట్లు పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో బీఎస్పీ ఏ పార్టీతోను పొత్తు పెట్టుకోదని, ఒంటరిగా ఎన్నికల బరిలోకి దిగబోతోందని మాయావతి స్పష్టం చేశారు.
Related News
-
అమ్మ ఫొటో మాయమైంది
-
నడిరోడ్డుపై కారులో మంటలు...
-
ఎమ్మెల్యేల జీతాలు భారీగా పెంపు!
-
డ్రగ్స్ రాకెట్పై స్పందించిన చార్మీ తండ్రి
-
మాయా రాజీనామా.. భారీ వ్యూహం!
-
సెల్ఫోన్లు లాక్కుని, వీడియోలు డిలీట్ చేసిన పూరీ తమ్ముడు
-
కేటీఆర్పై షబ్బీర్ అలీ ఫైర్
-
కాంగ్రెస్కు భారీ ఎదురుదెబ్బ..బీజేపీలోకి మాజీ సీఎం..
-
జగన్కు మంత్రి సవాల్
-
ఫ్లిప్కార్ట్ మరో భారీ ఆఫర్








