News
జగన్ను భరించలేకే నేతలు వలసలు
జగన్ను భరించలేకే నేతలు వలసలు వస్తున్నారని ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ఆరోపించారు. భూమనకు, ముద్రగడకు మధ్య సంబంధమేమిటో ప్రకటించాలని ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న డిమాండ్ చేశారు. విశాఖ, విజయనగరం జిల్లాల నుంచి కూడా వలసలు ఉంటాయని ఆయన అన్నారు. ఈ నెలాఖరులో మరో ఇద్దరు లేక ముగ్గురు టీడీపీలో చేరే అవకాశం ఉందని బుద్దా వెంకన్న తెలిపారు. జగన్కు రాష్ట్రాభివృద్ధిపై ఎలాంటి ఆకాంక్ష లేదని బుద్దా వెంకన్న మండిపడ్డారు.
Related News
-
అమ్మ ఫొటో మాయమైంది
-
నడిరోడ్డుపై కారులో మంటలు...
-
ఎమ్మెల్యేల జీతాలు భారీగా పెంపు!
-
డ్రగ్స్ రాకెట్పై స్పందించిన చార్మీ తండ్రి
-
మాయా రాజీనామా.. భారీ వ్యూహం!
-
సెల్ఫోన్లు లాక్కుని, వీడియోలు డిలీట్ చేసిన పూరీ తమ్ముడు
-
కేటీఆర్పై షబ్బీర్ అలీ ఫైర్
-
కాంగ్రెస్కు భారీ ఎదురుదెబ్బ..బీజేపీలోకి మాజీ సీఎం..
-
జగన్కు మంత్రి సవాల్
-
ఫ్లిప్కార్ట్ మరో భారీ ఆఫర్








