News

లోక్‌సభ వాయిదా


శీతాకాల సమావేశాల్లో భాగంగా పార్లమెంటు ఉభయసభలు గురువారం ప్రారంభమయ్యాయి. అనారోగ్యంతో ఇటీవల కన్నుమూసిన మాజీ ఎంపీ పీవీ రాజేశ్వరరావుకు లోక్‌సభ నివాళులర్పించింది. అనంతరం సభలో విపక్ష సభ్యులు ఆందోళన చేయడంతో స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ సభను మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా వేశారు.