News
తెరాస నేతపై అరెస్టు వారెంట్
తెరాస నాయకుడు డి.సతీశ్రెడ్డిపై అరెస్టు వారెంట్ జారీ అయింది. భువనేశ్వర్ కోర్టు అరెస్టు వారెంట్ జారీచేయడంతో సతీశ్రెడ్డిని అరెస్టు చేసేందుకు ఒడిశా పోలీసులు హైదరాబాద్కు వచ్చారు. భువనేశ్వర్లో వ్యాపారి సుభాష్ అగర్వాల్ కిడ్నాప్ కేసులో సతీశ్రెడ్డి నిందితుడిగా ఉన్నారు. అయితే ఆయనకు సుప్రీం కోర్టు సైతం బెయిల్ మంజూరును రద్దుచేసింది.
Related News
-
అమ్మ ఫొటో మాయమైంది
-
నడిరోడ్డుపై కారులో మంటలు...
-
ఎమ్మెల్యేల జీతాలు భారీగా పెంపు!
-
డ్రగ్స్ రాకెట్పై స్పందించిన చార్మీ తండ్రి
-
మాయా రాజీనామా.. భారీ వ్యూహం!
-
సెల్ఫోన్లు లాక్కుని, వీడియోలు డిలీట్ చేసిన పూరీ తమ్ముడు
-
కేటీఆర్పై షబ్బీర్ అలీ ఫైర్
-
కాంగ్రెస్కు భారీ ఎదురుదెబ్బ..బీజేపీలోకి మాజీ సీఎం..
-
జగన్కు మంత్రి సవాల్
-
ఫ్లిప్కార్ట్ మరో భారీ ఆఫర్








