News
అమిత్షా జైలుకు వెళ్లేవారు
ప్రధానమంత్రిగా నరేంద్రమోదీ కానిపక్షంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్షా జైలుకు వెళ్లేవారని, హంతకులకు కాంగ్రెస్ పార్టీని, ప్రభుత్వాలను విమర్శించే నైతికత లేదని సీఎం సిద్దరామయ్య విమర్శించారు. ఆదివారం బెంగళూరులో జరిగిన బీసీ మోర్చా ఐక్యసదస్సులో పాల్గొన్న అమితషా, కర్ణాటకలో ప్రభుత్వ శవపేటిక వద్ద నగారా మోగిస్తున్నామని దేశంలో కర్ణాటక అవినీతి రాష్ట్రంగా పేరొందిందని ఆరోపించిన నేపథ్యంలో సీఎం సిద్దరామయ్య సోమవారం ఘా టుగా స్పందించారు. నోట్లు లెక్కపెట్టే యంత్రాలు ఇంట్లో పెట్టుకున్న గొప్పవారిని పక్కన కూర్చోబెట్టుకుని కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతిలో కూరుకుందని ఆరోపించే హక్కు లేదన్నారు. నోట్లరద్దుతో ప్రజలను ఇబ్బంది కలిగించిన బీజేపీ వచ్చే ఎన్నికల్లో ఓటమి తథ్యమని జోస్యం చెప్పారు.
Related News
-
అమ్మ ఫొటో మాయమైంది
-
నడిరోడ్డుపై కారులో మంటలు...
-
ఎమ్మెల్యేల జీతాలు భారీగా పెంపు!
-
డ్రగ్స్ రాకెట్పై స్పందించిన చార్మీ తండ్రి
-
మాయా రాజీనామా.. భారీ వ్యూహం!
-
సెల్ఫోన్లు లాక్కుని, వీడియోలు డిలీట్ చేసిన పూరీ తమ్ముడు
-
కేటీఆర్పై షబ్బీర్ అలీ ఫైర్
-
కాంగ్రెస్కు భారీ ఎదురుదెబ్బ..బీజేపీలోకి మాజీ సీఎం..
-
జగన్కు మంత్రి సవాల్
-
ఫ్లిప్కార్ట్ మరో భారీ ఆఫర్








