News
మన్మోహన్ వ్యాఖ్యలను తప్పుబట్టిన వెంకయ్య
పెద్దనోట్ల రద్దుపై మాజీ ప్రధాని మన్మోహన్ చేసిన వ్యాఖ్యలను కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు తప్పుబట్టారు. కాంగ్రెస్ హయంలో దేశంలో అనేక కుంభకోణాలు జరిగాయని ఆరోపించారు. తమకు నీతులు చెప్పడం సరికాదన్నారు. బ్లాక్మనీ క్యాన్సర్ లాంటిదని.. మోదీ చికిత్స చేస్తున్నారని పేర్కొన్నారు. నగదు రహిత లావాదేవీలకు ప్రజలు సహకరించాలని వెంకయ్య కోరారు.
Related News
-
అమ్మ ఫొటో మాయమైంది
-
నడిరోడ్డుపై కారులో మంటలు...
-
ఎమ్మెల్యేల జీతాలు భారీగా పెంపు!
-
డ్రగ్స్ రాకెట్పై స్పందించిన చార్మీ తండ్రి
-
మాయా రాజీనామా.. భారీ వ్యూహం!
-
సెల్ఫోన్లు లాక్కుని, వీడియోలు డిలీట్ చేసిన పూరీ తమ్ముడు
-
కేటీఆర్పై షబ్బీర్ అలీ ఫైర్
-
కాంగ్రెస్కు భారీ ఎదురుదెబ్బ..బీజేపీలోకి మాజీ సీఎం..
-
జగన్కు మంత్రి సవాల్
-
ఫ్లిప్కార్ట్ మరో భారీ ఆఫర్








