News
ఎన్నికల కమిషన్కు రేవంత్ రెడ్డి ఫిర్యాదు
టీటిడిపి వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి విభజన చట్టానికి విరుద్ధంగా జిల్లాలను విభజించారంటూ కేంద్ర ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేసారు. అసెంబ్లీ డీలిమిటేషన్ జరుగకముందే షెడ్యూల్ 5 పరిధిలోని గిరిజన ప్రాంతాలను మైదాన ప్రాంతాల్లో విలీనం చేసారని కేసీఆర్పై రాష్ట్రపతితో పాటు ప్రధానికి కూడా కంప్లైంట్ చేసారు. కొత్త జిల్లాల ఏర్పాటు వెనుక రాజకీయ కుట్ర ఉందని రేవంత్ ప్రధానంగా ఆరోపించారు.
Related News
-
అమ్మ ఫొటో మాయమైంది
-
నడిరోడ్డుపై కారులో మంటలు...
-
ఎమ్మెల్యేల జీతాలు భారీగా పెంపు!
-
డ్రగ్స్ రాకెట్పై స్పందించిన చార్మీ తండ్రి
-
మాయా రాజీనామా.. భారీ వ్యూహం!
-
సెల్ఫోన్లు లాక్కుని, వీడియోలు డిలీట్ చేసిన పూరీ తమ్ముడు
-
కేటీఆర్పై షబ్బీర్ అలీ ఫైర్
-
కాంగ్రెస్కు భారీ ఎదురుదెబ్బ..బీజేపీలోకి మాజీ సీఎం..
-
జగన్కు మంత్రి సవాల్
-
ఫ్లిప్కార్ట్ మరో భారీ ఆఫర్








