News

కేసీఆర్‌ ఎందుకు స్పందించడం లేదు


ఏవోబీ ఎన్‌కౌంటర్‌పై న్యాయవిచారణ జరపాలని విరసం నేత వరవరరావు డిమాండ్ చేశారు. 47 ఏళ్లుగా ప్రభుత్వమే మైండ్‌ గేమ్‌ ఆడుతోందన్నారు. ఏవోబీ ఎన్‌కౌంటర్‌పై కేసీఆర్‌ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. సిమి కార్యకర్తల హత్య ఘోరమని, సిమిపై నిషేధానికి కోర్టులు ఒప్పుకోవడం లేదని వరవరరావు తెలిపారు.