News
జగన్ బహిరంగ సభ పోస్టర్లు విడుదల
నవంబర్ 6న వైసీపీ నేతలు విశాఖలో జగన్ చేపట్ట తలపెట్టిన ‘జై ఆంధ్రప్రదేశ్’ బహిరంగ సభ పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎన్నికల సమయంలో సీఎం చంద్రబాబు చేసిన వాగ్ధానాలేవీ నెరవేర్చలేదని వైసీపీ సీనియర్ నేత ఉమారెడ్డి వెంకటేశ్వర్లు అన్నారు. అయితే ఇచ్చిన హామీల కంటే ఎక్కువ చేశామని చంద్రబాబు చెప్పుకుంటున్నారని విమర్శించారాయన. సర్కార్ తీరును నిరసిస్తూ రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో ‘జై ఆంధ్రప్రదేశ్’ బహిరంగ సభల్ని ఏర్పాటు చేసి సర్కార్ తీరును ఎండగడతామన్నారు వైసీపీ నేతలు.
Related News
-
అమ్మ ఫొటో మాయమైంది
-
నడిరోడ్డుపై కారులో మంటలు...
-
ఎమ్మెల్యేల జీతాలు భారీగా పెంపు!
-
డ్రగ్స్ రాకెట్పై స్పందించిన చార్మీ తండ్రి
-
మాయా రాజీనామా.. భారీ వ్యూహం!
-
సెల్ఫోన్లు లాక్కుని, వీడియోలు డిలీట్ చేసిన పూరీ తమ్ముడు
-
కేటీఆర్పై షబ్బీర్ అలీ ఫైర్
-
కాంగ్రెస్కు భారీ ఎదురుదెబ్బ..బీజేపీలోకి మాజీ సీఎం..
-
జగన్కు మంత్రి సవాల్
-
ఫ్లిప్కార్ట్ మరో భారీ ఆఫర్








