News
పాస్ అయితేనే వెళతారు
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఐపాడ్, సెల్ఫోన్ తప్పనిసరి అని, పాస్ అయితేనే ఇక్కడి నుంచి వెళతారని, లేకపోతే మరో రెండు రోజులు ఇక్కడే ఉంటారని టీడీపీ నేతల శిక్షణా తరగతులకు హాజరైన నవ్వుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. దీనివల్ల పనులు తొందరగా అవుతాయని, ఎందు కంటే టచ్ స్ర్కీన్ చదువు కూడా అవసరం లేదని బొమ్మలు చూసుకుని కొట్టుకుంటూ పోతే ఆటోమేటిక్గా ఏది కావాలంటే అది వస్తుందని ఆయన అన్నారు.
Related News
-
అమ్మ ఫొటో మాయమైంది
-
నడిరోడ్డుపై కారులో మంటలు...
-
ఎమ్మెల్యేల జీతాలు భారీగా పెంపు!
-
డ్రగ్స్ రాకెట్పై స్పందించిన చార్మీ తండ్రి
-
మాయా రాజీనామా.. భారీ వ్యూహం!
-
సెల్ఫోన్లు లాక్కుని, వీడియోలు డిలీట్ చేసిన పూరీ తమ్ముడు
-
కేటీఆర్పై షబ్బీర్ అలీ ఫైర్
-
కాంగ్రెస్కు భారీ ఎదురుదెబ్బ..బీజేపీలోకి మాజీ సీఎం..
-
జగన్కు మంత్రి సవాల్
-
ఫ్లిప్కార్ట్ మరో భారీ ఆఫర్








