News
ఎన్టీఆర్ను గుర్తు చేసిన కెసిఆర్
మాజీ ముఖ్యమంత్రి ఎన్.టి.రామారావును తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ దివంగత గుర్తు చేసుకున్నారు. ఎన్.టి.ఆర్. ముఖ్యమంత్రి గా ఉన్నప్పుడు మండల వ్యవస్థను ఏర్పాటు చేయాలని తలపెట్టారని, అప్పుడు ఏర్పాటు చేసిన కమిటీలో తాను కూడా సభ్యుడని ఆయన అన్నారు.టిఆర్ఎస్ నేతలతో ఆయన సమావేశం అయిన సందర్భంగా ఆ విషయాలను తెలిపారు.మండల వ్యవస్థను పలువురు వ్యతిరేకించారని, అయినా ప్రజలకు సౌలబ్యంగా ఉంటుందని బావించి, దానిని ఏర్పాటు చేయడం జరిగిందని కెసిఆర్ తెలిపారు. దాంతో అది బ్రహ్మండంగా విజయవంతం అయిందని కెసిఆర్ అన్నారు. రిజర్వేషన్లతో ఎస్సీ, ఎస్టీ, బీసీలు, మహిళలకు అవకాశాలు వచ్చాయని, అనేక మంది కొత్త నేతలు తయారు అయ్యారని కెసిఆర్ వివరించారు.
Related News
-
అమ్మ ఫొటో మాయమైంది
-
నడిరోడ్డుపై కారులో మంటలు...
-
ఎమ్మెల్యేల జీతాలు భారీగా పెంపు!
-
డ్రగ్స్ రాకెట్పై స్పందించిన చార్మీ తండ్రి
-
మాయా రాజీనామా.. భారీ వ్యూహం!
-
సెల్ఫోన్లు లాక్కుని, వీడియోలు డిలీట్ చేసిన పూరీ తమ్ముడు
-
కేటీఆర్పై షబ్బీర్ అలీ ఫైర్
-
కాంగ్రెస్కు భారీ ఎదురుదెబ్బ..బీజేపీలోకి మాజీ సీఎం..
-
జగన్కు మంత్రి సవాల్
-
ఫ్లిప్కార్ట్ మరో భారీ ఆఫర్








