News

కేసీఆర్‌కు రాజ్‌నాథ్‌సింగ్‌ ఫోన్‌


తెలంగాణ సీఎం కేసీఆర్‌కు కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ ఫోన్‌ చేశారు. పాక్‌ నియంత్రణ రేఖ వద్ద భారత సైన్యం దాడులు ప్రస్తుతం అక్కడ నెలకొన్న పరిస్థితులను కేసీఆర్‌కు వివరించారు. నియంత్రణ రేఖ వద్ద పరిస్థితిపై చర్చించేందుకు సాయంత్రం 4 గంటలకు రాజ్‌నాథ్‌ అధ్యక్షతన దిల్లీలో అఖిలపక్ష సమావేశం జరుగనుంది.