News
పోలీస్స్టేషన్ కూల్చేయాలంటూ నోటీసులు
నగరంలోని శిథిలావస్థలో ఉన్న రాంగోపాల్పేట పోలీస్స్టేషన్ భవనంను కూల్చేయాలంటూ జీహెచ్ఎంసీ నోటీసులిచ్చింది. పోలీస్ స్టేషన్ శిథిలావస్థలో ఉండటంతోనే ఈ నోటీసులు జారీ చేశామని వీలైనంత త్వరలో ఈ ప్రక్రియ ముగించాలని జీహెచ్ఎంసీ పేర్కొంది. కాసేపట్లో శిథిలావస్థలో ఉన్న పీఎస్ భవనాన్ని మంత్రి తలసాని పరిశీలించనున్నారు. అయితే పీఎస్లోని అన్ని వస్తువులు మరోచోటికి తరలించేందుకు కాస్త సమయం పడుతుందని పోలీసులు చెబుతున్నారు. కాగా ఇవాళ సాయంత్రం భవనాన్ని కూల్చివేసే అవకాశం ఉంది. అయితే ఇక్కడ పీఎస్ భవనం కూల్చిన తరువాత తదుపరి పోలీస్ స్టేషన్ భవనం ఎక్కడ అనేది అధికారులు క్లారిటీ ఇవ్వలేదు.
Related News
-
అమ్మ ఫొటో మాయమైంది
-
నడిరోడ్డుపై కారులో మంటలు...
-
ఎమ్మెల్యేల జీతాలు భారీగా పెంపు!
-
డ్రగ్స్ రాకెట్పై స్పందించిన చార్మీ తండ్రి
-
మాయా రాజీనామా.. భారీ వ్యూహం!
-
సెల్ఫోన్లు లాక్కుని, వీడియోలు డిలీట్ చేసిన పూరీ తమ్ముడు
-
కేటీఆర్పై షబ్బీర్ అలీ ఫైర్
-
కాంగ్రెస్కు భారీ ఎదురుదెబ్బ..బీజేపీలోకి మాజీ సీఎం..
-
జగన్కు మంత్రి సవాల్
-
ఫ్లిప్కార్ట్ మరో భారీ ఆఫర్








