News
టీడీపీతో కలిశామనటం సరికాదు
కాంగ్రెస్ ఎమ్మెల్యే జీవన్రెడ్డి తెలంగాణలో తాము తెలుగుదేశం పార్టీతో కలిశామనటం సరికాదని అన్నారు. మల్లన్నసాగర్ నిర్వాసితులకు ప్రతిపక్షాలు సంఘీభావం తెలిపాయన్న ఆయన, ఈ కారణంతో తెలంగాణలో టీడీపీతో కాంగ్రెస్ కలిసిందనడం సరికాదన్నారు. ఓటుకు నోటు కేసులో క్విడ్ ప్రో జరిగిందని ఆరోపించారు. పట్టిసీమను, పోలవరాన్ని సమర్ధించింది కేసీఆరేనన్న జీవన్రెడ్డి... 2013 భూ సేకరణ చట్టాన్ని అమలుచేయాలని డిమాండ్ చేశారు. టీఆర్ఎస్ వాస్తవాలను వక్రీకరిస్తోందని ఆరోపించారు.
Related News
-
అమ్మ ఫొటో మాయమైంది
-
నడిరోడ్డుపై కారులో మంటలు...
-
ఎమ్మెల్యేల జీతాలు భారీగా పెంపు!
-
డ్రగ్స్ రాకెట్పై స్పందించిన చార్మీ తండ్రి
-
మాయా రాజీనామా.. భారీ వ్యూహం!
-
సెల్ఫోన్లు లాక్కుని, వీడియోలు డిలీట్ చేసిన పూరీ తమ్ముడు
-
కేటీఆర్పై షబ్బీర్ అలీ ఫైర్
-
కాంగ్రెస్కు భారీ ఎదురుదెబ్బ..బీజేపీలోకి మాజీ సీఎం..
-
జగన్కు మంత్రి సవాల్
-
ఫ్లిప్కార్ట్ మరో భారీ ఆఫర్








