News
కేసీఆర్కు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ
టీడీఎల్పీ నేత రేవంత్ రెడ్డి నియోజకవర్గాల పునర్విభజన తర్వాతే జిల్లాల విభజన చేయాలని, జనగామ జిల్లాపై తానిచ్చిన హామీని కేసీఆర్ నిలబెట్టుకోవాలని సీఎం కేసీఆర్కు బహిరంగ లేఖ రాశారు. ప్రజాభిప్రాయానికి అనుగుణంగా జిల్లాలు ఉండాలని ఆయన లేఖలో డిమాండ్ చేశారు. ఒక నియోజకవర్గంలోని మండలాలన్ని ఒకే జిల్లాలో ఉండాలని, కొత్త మండలాల ఏర్పాటులో ప్రజాభిప్రాయం తీసుకోవాలని సూచించారు. అంతర్ జిల్లా ప్రాజెక్టులపై స్పష్టత ఇవ్వాలన్నారు. ప్రజలు కోరుకోని జిల్లాలను తక్షణమే రద్దు చేయాలని లేఖలో రేవంత్ స్పష్టం చేశారు. అఖిలపక్షం సూచనలను పరిగణనలోకి తీసుకోవాలని, కొత్త జిల్లాల ఏర్పాటుకు ప్రాతిపదికను ప్రభుత్వం ప్రకటించాలని కోరారు.
Related News
-
అమ్మ ఫొటో మాయమైంది
-
నడిరోడ్డుపై కారులో మంటలు...
-
ఎమ్మెల్యేల జీతాలు భారీగా పెంపు!
-
డ్రగ్స్ రాకెట్పై స్పందించిన చార్మీ తండ్రి
-
మాయా రాజీనామా.. భారీ వ్యూహం!
-
సెల్ఫోన్లు లాక్కుని, వీడియోలు డిలీట్ చేసిన పూరీ తమ్ముడు
-
కేటీఆర్పై షబ్బీర్ అలీ ఫైర్
-
కాంగ్రెస్కు భారీ ఎదురుదెబ్బ..బీజేపీలోకి మాజీ సీఎం..
-
జగన్కు మంత్రి సవాల్
-
ఫ్లిప్కార్ట్ మరో భారీ ఆఫర్








