News
స్పీకర్కు సుప్రీం కోర్టు నోటీసులు
పార్టీ ఫిరాయింపులపై మూడు వారాల్లోగా సమాధానం ఇవ్వాలని న్యాయస్థానం నోటీసుల్లో పేర్కొంది. అసెంబ్లీ స్పీకర్ మధుసూదనాచారి, ఫిరాయింపులకు పాల్పడిన ఎమ్మెల్యేలకు సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది. పార్టీ ఫిరాయించిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని ఎమ్మెల్యే సంపత్కుమార్ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సంపత్ పిటిషన్పై విచారణ జరిపిన జస్టిస్ కురియన్ నేతృత్వంలోని ధర్మాసనం స్పీకర్కు, పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు ఈ మేరకు నోటీసులు జారీ చేసింది.
Related News
-
అమ్మ ఫొటో మాయమైంది
-
నడిరోడ్డుపై కారులో మంటలు...
-
ఎమ్మెల్యేల జీతాలు భారీగా పెంపు!
-
డ్రగ్స్ రాకెట్పై స్పందించిన చార్మీ తండ్రి
-
మాయా రాజీనామా.. భారీ వ్యూహం!
-
సెల్ఫోన్లు లాక్కుని, వీడియోలు డిలీట్ చేసిన పూరీ తమ్ముడు
-
కేటీఆర్పై షబ్బీర్ అలీ ఫైర్
-
కాంగ్రెస్కు భారీ ఎదురుదెబ్బ..బీజేపీలోకి మాజీ సీఎం..
-
జగన్కు మంత్రి సవాల్
-
ఫ్లిప్కార్ట్ మరో భారీ ఆఫర్








