News
రాజ్భవన్లో కేసీఆర్, చంద్రబాబు
స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రాజ్భవన్లో నిర్వహిస్తున్న ఎట్ హోం కార్యక్రమానికి తెలగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు, కేసీఆర్ హాజరయ్యారు. గవర్నర్ నరసింహన్ నివాసంలో ఇద్దరు సీఎంలు కలుసుకున్నారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రాజ్భవన్లో ఎట్ హోం కార్యక్రమం నిర్వహించడం ఆనవాయితిగా వస్తోంది. అందులో బాగంగా గవర్నర్ నరసింహన్ ఇరు రాష్ట్రాల సీఎంలతో పాటుగా మంత్రులను, ప్రతిపక్ష పార్టీలను తేనేటి విందుకు ఆహ్వానించారు.
Related News
-
అమ్మ ఫొటో మాయమైంది
-
నడిరోడ్డుపై కారులో మంటలు...
-
ఎమ్మెల్యేల జీతాలు భారీగా పెంపు!
-
డ్రగ్స్ రాకెట్పై స్పందించిన చార్మీ తండ్రి
-
మాయా రాజీనామా.. భారీ వ్యూహం!
-
సెల్ఫోన్లు లాక్కుని, వీడియోలు డిలీట్ చేసిన పూరీ తమ్ముడు
-
కేటీఆర్పై షబ్బీర్ అలీ ఫైర్
-
కాంగ్రెస్కు భారీ ఎదురుదెబ్బ..బీజేపీలోకి మాజీ సీఎం..
-
జగన్కు మంత్రి సవాల్
-
ఫ్లిప్కార్ట్ మరో భారీ ఆఫర్








