News
వరలక్ష్మి వ్రతంలో రేవంత్రెడ్డి
టీడీపీ తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్రెడ్డి అత్తావారింట్లో కుమార్తె నైమిషారెడ్డి చేస్తున్న వరలక్ష్మి వ్రతాన్ని చూసేందుకు కుటుంబసభ్యులతో సహా పశ్చిమగోదావరి జిల్లా భీమవరం వెళ్లారు. సంప్రదాయబద్ధంగా కుమార్తె చేస్తున్న వరలక్ష్మీ వ్రతాన్ని రేవంత్రెడ్డి, ఆయన సతీమణి ఆసక్తిగా చూశారు. అటు భీమవరం వచ్చిన రేవంత్రెడ్డిని స్థానిక టీడీపీ నాయకులు కలిసి కాసేపు రాజకీయాల గురించి చర్చించుకున్నారు. ఆ తరువాత మీడియాతో మాట్లాడిన రేవంత్రెడ్డి నయీమ్ వ్యవహారంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యే రామలింగారెడ్డి చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. గతంలో కాంగ్రెస్తో కలిసి అధికారం అనుభవించిన కేసీఆర్, హరీష్రావు, నాయిని నర్సింహారెడ్డిలు నయీమ్ను పెంచిపోషించారా అని ప్రశ్నించారు.
Related News
-
అమ్మ ఫొటో మాయమైంది
-
నడిరోడ్డుపై కారులో మంటలు...
-
ఎమ్మెల్యేల జీతాలు భారీగా పెంపు!
-
డ్రగ్స్ రాకెట్పై స్పందించిన చార్మీ తండ్రి
-
మాయా రాజీనామా.. భారీ వ్యూహం!
-
సెల్ఫోన్లు లాక్కుని, వీడియోలు డిలీట్ చేసిన పూరీ తమ్ముడు
-
కేటీఆర్పై షబ్బీర్ అలీ ఫైర్
-
కాంగ్రెస్కు భారీ ఎదురుదెబ్బ..బీజేపీలోకి మాజీ సీఎం..
-
జగన్కు మంత్రి సవాల్
-
ఫ్లిప్కార్ట్ మరో భారీ ఆఫర్








