News

 నేడు టీపీసీసీ చీఫ్ పర్యటన


హైదరాబాద్, టీపీసీసీఅధ్యక్షుడు ఎన్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆదివారం ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. ఖమ్మంలో ఉదయం 10.30 గంటలకు, మధ్యాహ్నం 3.30 గంటలకు వరంగల్ పట్టణంలో కాంగ్రెస్ సమావేశంలో పాల్గొంటారు.