News
మహేష్ ఊరిని దత్తత
రాజకీయ నేతలు, సెలబ్రిటీలు ఒక్కో ఊరిని దత్తత తీసుకుని అభివృద్ది చేయాలన్న ప్రధాని నరేంద్రమోడి పిలుపుకు టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు స్పందించారు. ఆయన సొంత గ్రామం అయిన గుంటూరు జిల్లా బుర్రిపాలెంను మహేష్ దత్తత తీసుకుంటున్నట్లు ఆయన సన్నిహితులు చెప్పారు. గ్రామంలో పలు అభివృద్ధి పనులు చేపడుతారని మహేష్ కుటుంబ సభ్యుడు, ఎంపీ జయదేవ్ వెల్లడించాడు. జిల్లా పరిషత్ పాఠశాల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన సందర్బంగా ఈ విషయం వెల్లడించారు. రెమ్యునరేషన్ లో ముప్పైశాతం సహాయ కార్యక్రమాలు, దానాలకు ఉపయోగిస్తాడని కొద్దిరోజుల క్రితమే సన్నిహితులు చెప్పారు.
Related News
-
అమ్మ ఫొటో మాయమైంది
-
నడిరోడ్డుపై కారులో మంటలు...
-
ఎమ్మెల్యేల జీతాలు భారీగా పెంపు!
-
డ్రగ్స్ రాకెట్పై స్పందించిన చార్మీ తండ్రి
-
మాయా రాజీనామా.. భారీ వ్యూహం!
-
సెల్ఫోన్లు లాక్కుని, వీడియోలు డిలీట్ చేసిన పూరీ తమ్ముడు
-
కేటీఆర్పై షబ్బీర్ అలీ ఫైర్
-
కాంగ్రెస్కు భారీ ఎదురుదెబ్బ..బీజేపీలోకి మాజీ సీఎం..
-
జగన్కు మంత్రి సవాల్
-
ఫ్లిప్కార్ట్ మరో భారీ ఆఫర్








