News
కేబినేట్ నుంచి బర్తరఫ్ చేసిన తర్వాత
కేబినేట్ నుంచి బర్తరఫ్ చేసిన తర్వాత మొదటిసారి సీఎం క్యాంప్ ఆఫీసులో కేసీఆర్ ను కలిశారు మాజీ డిప్యూటీ సీఎం రాజయ్య. ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరించాలనే ఆలోచనతోనే తనని కేబినేట్ నుంచి పక్కకు పెట్టారన్నారు. తనపై వచ్చిన ఆరోపణలను కేసీఆర్ కు వివరించారు. రేపటి నుంచి పార్టీ చేపట్టనున్న కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశంలో పాల్గొనాల్సిందిగా సీఎం ఆహ్వానించారని తెలిపారు.
Related News
-
అమ్మ ఫొటో మాయమైంది
-
నడిరోడ్డుపై కారులో మంటలు...
-
ఎమ్మెల్యేల జీతాలు భారీగా పెంపు!
-
డ్రగ్స్ రాకెట్పై స్పందించిన చార్మీ తండ్రి
-
మాయా రాజీనామా.. భారీ వ్యూహం!
-
సెల్ఫోన్లు లాక్కుని, వీడియోలు డిలీట్ చేసిన పూరీ తమ్ముడు
-
కేటీఆర్పై షబ్బీర్ అలీ ఫైర్
-
కాంగ్రెస్కు భారీ ఎదురుదెబ్బ..బీజేపీలోకి మాజీ సీఎం..
-
జగన్కు మంత్రి సవాల్
-
ఫ్లిప్కార్ట్ మరో భారీ ఆఫర్








