News
కేసీఅర్ 18న పాలమూరుజిల్లాలో
సీఎం కేసీఅర్ ఈ నెల 18న పాలమూరుజిల్లాలో పర్యటించనున్నారు.
పట్టణంలోని మురికివాడల్లో ఆయన పర్యటించి ప్రజలను స్వయంగా కలిసి సమస్యలు తెలుసుకొనే అవకాశముందని అధికార వర్గాల సమాచారం.ముఖ్యమంత్రే నేరుగా ప్రజల్లోకి వెల్లడం ద్వారా ప్రజల్లో భరోసా, నమ్మకాన్ని కల్గించవచ్చని, అన్నింటికీ మించి ప్రజల్లో ప్రభుత్వంపట్ల మరింత నమ్మకం ఏర్పడుతుందని అధికారులు పేర్కొంటున్నారు. వరంగల్ పర్యటనలో ఇది నిరూపితమయ్యిందని గుర్తుచేస్తున్నారు. క్షేత్రస్థాయిలో సీఎం పర్యటనలు అధికారులు, ఇతర ప్రజాప్రతినిధులకు కూడా స్ఫూర్తిగా నిలుస్తున్నాయని చెప్తున్నారు. దీంతో మహబూబ్నగర్లో సీఎం పర్యటనపై అధికారులు, ప్రజాప్రతినిధులతోపాటు ప్రజల్లోనూ ఆసక్తి నెలకొంది.
Related News
-
అమ్మ ఫొటో మాయమైంది
-
నడిరోడ్డుపై కారులో మంటలు...
-
ఎమ్మెల్యేల జీతాలు భారీగా పెంపు!
-
డ్రగ్స్ రాకెట్పై స్పందించిన చార్మీ తండ్రి
-
మాయా రాజీనామా.. భారీ వ్యూహం!
-
సెల్ఫోన్లు లాక్కుని, వీడియోలు డిలీట్ చేసిన పూరీ తమ్ముడు
-
కేటీఆర్పై షబ్బీర్ అలీ ఫైర్
-
కాంగ్రెస్కు భారీ ఎదురుదెబ్బ..బీజేపీలోకి మాజీ సీఎం..
-
జగన్కు మంత్రి సవాల్
-
ఫ్లిప్కార్ట్ మరో భారీ ఆఫర్








