News

 కంటోన్మెంట్ బోర్డు ఎన్నికలు


సికింద్రబాద్ కంటోన్మెంట్ బోర్డు పాలక మండలి ఎన్నికలు ప్రక్రియ 


ఉదయం మొదలై సాయంత్రం 5 గంటల వరకు కొనసాగుతుంది.ఒక లక్షా 68వేల మంది ఓటర్లు తమ ఓటు హక్కుని వినియోగించుకోనున్నరు.8 వార్డులకు సంబంధించి113 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు