News
ఛత్తీస్గఢ్లో మేయర్గా విజయం సాధించిన హిజ్రా
ఛత్తీస్గఢ్లో మధు కిన్నర్ అనే ఓ హిజ్రా చరిత్ర సృష్టించింది. రాయ్గఢ్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్ధిగా విజయం సాధించి చరిత్ర సృష్టించింది. బిజెపి, కాంగ్రెస్ల కన్నా 9, 500 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందింది. పోటీ చేసిన మొదటి ఎన్నికల్లోనే విజయం సాధించడంతో మధు కిన్నర్ మద్దతుదారులు పండగ చేసుకున్నారు. ఈ స్థానంపై కన్నేసిన బిజెపికి మధు చుక్కలు చూపించింది. తొలి రౌండ్ నుంచే ఆధిక్యంలో కనబరచింది. తన విజయంతో అధికార బిజెపికి గట్టి సవాలు విసిరింది.
Related News
-
అమ్మ ఫొటో మాయమైంది
-
నడిరోడ్డుపై కారులో మంటలు...
-
ఎమ్మెల్యేల జీతాలు భారీగా పెంపు!
-
డ్రగ్స్ రాకెట్పై స్పందించిన చార్మీ తండ్రి
-
మాయా రాజీనామా.. భారీ వ్యూహం!
-
సెల్ఫోన్లు లాక్కుని, వీడియోలు డిలీట్ చేసిన పూరీ తమ్ముడు
-
కేటీఆర్పై షబ్బీర్ అలీ ఫైర్
-
కాంగ్రెస్కు భారీ ఎదురుదెబ్బ..బీజేపీలోకి మాజీ సీఎం..
-
జగన్కు మంత్రి సవాల్
-
ఫ్లిప్కార్ట్ మరో భారీ ఆఫర్








