News

నేడు కరీంనగర్ జడ్పీ ప్రత్యేక సమావేశం


జిల్లా పరిషత్ చైర్మన్ తుల ఉమ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, జిల్లాకు చెందిన రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి ఈటల రాజేందర్, పంచాయతీరాజ్, ఐటీ శాఖ మంత్రి కే.తారకరామారావు హాజరుకానున్నారు. మధ్యాహ్నం రెండు గంటలకు జిల్లా పరిషత్ చైర్మన్ తుల ఉమ అధ్యక్షతన జరిగే స ర్వసభ్య సమావేశంలో వీరు పాల్గొంటారు.
అనావృష్టితో కరువుకోరల్లో చిక్కిన జిల్లా అన్నదాతకు అండగా నిలిచే లక్ష్యంతో నేడు జడ్పీ ప్రత్యేక సమావేశ ముఖ్య ఉద్దెశం.