News

మోదీ అమర జవాన్లకు నివాళులర్పించారు


నరేంద్ర మోదీ భారత్-పాకిస్థాన్ మధ్య 1965లో జరిగిన యుద్ధంలో అసువులు బాసిన అమర జవాన్లకు నివాళులర్పించారు. ఢిల్లీలోని అమర్ జవాన్ వద్ద పుష్పగుచ్చం ఉంచి అంజలి ఘటించారు.మనోహర్ పారికర్, సైనిక దళాల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.